తెలుగుదనం అంటేనే ”చందన బ్రదర్స్”. సంప్రదాయాలను ప్రతిభించేలా కొత్త యాడ్

Chandra Brothers Ad Audience Reports
Chandra Brothers Ad Audience Reports

40 సంవత్సరాల వారి ప్రయాణానికి ఉన్న ప్రాముఖ్యతను చూపించేలా ప్రముఖ రిటైలర్ బ్రాండ్ చందన బ్రదర్స్ ఓ సరికొత్త యాడ్ ని విడుదల చేసింది.

చందన బ్రదర్స్ కి సంబంధించిన కొత్త యాడ్ ని డ్రీమ్ మర్చంట్స్ ఏజెన్సీ రూపొందింది. చందన బ్రదర్స్ కి పలుమార్లు ఈ ఏజెన్సీ ప్రకటనల రూపకర్తలో క్రియాశీలకంగా ఉంది. ప్రముఖ గాయకుడు ఎస్.పి బాలసుబ్రమణ్యం గారు, శ్రీమతి పి. సుశీలమ్మా గారు ఈ ప్రకటనలో కనిపించటం ప్రత్యక ఆకర్షణగా నిలిచింది.

డ్రీమ్ మర్చెంట్స్ ఏజెన్సీ చందన బ్రదర్స్ యాడ్ ని వాని సోషియల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో పెడుతూ…వారి అనుభవాన్ని షేర్ చేసుకున్నారు.

”కళ్ళు మూసుకొని కాలంలో వెనక్కి ప్రయాణిస్తే సుమారు 40 సంవత్సరాలపాటు తెలుగు తమిళ ప్రజలకు, యావత్ దక్షిణ భారత దేశ ప్రజలందరికీ వినిపించిన ఒకే ఒక్క హీరోయిన్ శ్రీమతి పి‌. సుశీలమ్మ గారు. అటువంటి మహనీయమైన వ్యక్తి తో పని చేసినందుకు మా జన్మ ధన్యమైందని భావిస్తున్నాము”

Credits:
Agency: Dream Merchants
Director: D. Yamuna Kishore

For More Posts click http://www.audiencereports.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here